Share this on your social network:
Published:
01-09-2020

హసన్,హుసేన్ త్యాగమే మొహారం - జిలానిమాలిక్

నాయబ్ బజార్ బారిమమ్ పీర్ల చవిడి,జమిందార్ పీర్ల చవిడి, పట్టణంలోని వివిధ పీర్ల చవిడిలా వద్ద పది రోజుల్లో పదుల సంఖ్యలో భక్తులు మొహారం జరుపుకోవడం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 కరోనా వైరస్ ప్రభావం కారణం అని.ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ముస్లిమ్ లకు కొత్త ఏడాది మోహర్రం తో మొదలవుతుందని సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జే.ఏ.సీ. రాష్ట్ర కన్వీనర్ యస్.కె. జిలానిమాలిక్ సోమవారం పేర్కొన్నారు కొన్ని వందల సంవత్సరాల క్రితం కర్బలా మైదానంలో జరిగిన యుద్దంలో వీర మరణం పొందిన ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తుగా 10 రోజుల పాటు సంతాప దినాలే పీర్ల పండుగ అని తెలిపారు మోహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ కెలండర్ యూక్క మొదటి నెల ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు, క్రేస్తావులతో సహా) ఈ కెలండర్ ను వాడేవారు నేడు ఎక్కువ శాతం భారత దేశం తో పాటు చాలా దేశాలు ఇంగ్లీష్ కేలెండర్ ను వాడుతున్నారని తెలిపారు ప్రాచీన కాలంలో ఆషూరా దినం. అనగా మొహారం యూక్క పదవ తేదీని అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగాను జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం 'మొహారం' ఈ పేరు వినగానే పిర్లు, నిప్పుల గుండాలు, అలాబా చుట్టూ భక్తి గీతలు చదవటాలు చేస్తారని మొహారం జరిగే పది రోజులు పర్వదినాలుగా కాకుండా విషాద దినాలు గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిందని తెలిపారు క్రీ.శ. 632 లో మహమ్మద్ ప్రవక్త (స) పరమపదించారు ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి హజ్రత్ అబూబక్ర్ సిద్దిఖ్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విదంగా ఎన్నికయినా ఖాలీఫాలె. ఇమామ్ హసన్, ఇమామ్ హుసేన్ ఇరువురు దైవ ప్రవక్త ముహమ్మద్ (స) మనవలు. హజ్రత్ అలీ తనయులు. అని తెలిపారు మొహారం నెలను షాహీద్ అమరవీరులా నెలగా వర్ణిస్తూ పండుగలా కాకుండా వర్ధంతిలా జరుపుకుంటారని. ప్రతి సంవత్సరం పీర్ల చవిడిల వద్దకు వేల మంది ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారని ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి వలన ఆయా పీర్ల చవిడిల వద్దే నలుగురూ,ఆరుగురు లతో ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి ఆగస్టు 21నుండి సెప్టెంబర్ 1 వరకు. ప్రపంచ దేశాలతోపాటు భారత దేశంలోని వివిధ రాష్ట్రలతో పాటు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లో కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ మొహారం జరుపుకున్నారని, సైదా సాహెబ్ జ్ఞాపకార్థం గా వివిధ పీర్ల చవిడిలా వద్ద మాస్క్ లు సానిటీజర్లు,బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారని తెలిపారు

Related Images



Related News


సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు

సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు బర్ద్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓ పీ సేవల


ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలు

ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ.. కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నం


సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌

మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు

వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ర


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు ఇకపై ఎ


ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసి


18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ 18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ ఓపెన్ !

లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్


14 ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

విస్తుపోయే నిజాలు వెల్లడించిన తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి ఏపీలో మా


ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గి


మొహర్రం , వినాయక చవితి పర్వదినాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల

మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు అధికారులు సమావేశం  నిర్వహించారు. 


ఎమ్మెల్సీ బరిలో కోదండరాం! రెండు స్థానాల్లో పోటీకి టీజేఏసీ నిర్ణయం దుబ్బాక ఉప ఎన్నికలో పోటీపై కమిటీ

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్


కరోనా లో డ్యూటీ లు నిర్వహిస్తున్న డ్రైవర్స్ కు హెల్త్ కార్డులు ఇవ్వాలి ..

. CITU దేశ వ్యాప్తంగా CPM పార్టీ నిరసన వారం సందర్భంగా కొండపల్లి IOCL గ్యాస్ ఫ్ల


రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవాలి-DYFI

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో DYFI జి


గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించండి శాసనసభ్యులు గద్దె రామమోహన్

గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో 15 వేల కోట్లతో 15 లక్షల గృహాలు నిర్


హసన్,హుసేన్ త్యాగమే మొహారం - జిలానిమాలిక్

నాయబ్ బజార్ బారిమమ్ పీర్ల చవిడి,జమిందార్ పీర్ల చవిడి, పట్టణంలోని వివిధ


హోమియో మందుల పంపిణీ

మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారానే కరోనాని క


పులివెందులలో ఆగని కరోనా కల్లోలం

పులివెందుల విన్యూస్: కడప జిల్లా పులివెందుల పట్టణంలో కరోనా రోజు రోజుకు


మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయండి... పోలీసులకు తిరుమల నాయుడు ఫిర్యాదు

హిందువుల మనోభావాలను దెబ్బతినేలా, భగవంతుణ్ని సైతం కించపరుస్తూ మత ఘర్ష


చెంచుల భూముల కోసం నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన

చెంచులకు భూములు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ 24/09/2020 గురువారం ఉదయం11గం


ప్రతి ఒక్క రైతును ఆదుకుంటాం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కడపజిల్లా మైలవరం మండలం లోని నవాబ్ పేట గ్రామంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డ


హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కోయ సుధ.

ప్రజల హక్కులకు భంగం కలగకుండా చూడటమే హ్యూమన్ రైట్స్ మిషన్ ధ్యేయం అని హ్


విద్యార్థుల్లో అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోటీ పరీక్షల దోహదపడతాయి : సిఐ

విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోట


నాటి ఇందిర జల ప్ర బె నేటి వైయస్సార్ జలకళ

కాంగ్రెస్ కాలంలో అమలైన వివిధ పరకాల కే పేర్లు మార్చి ప్రస్తుత ప్రభుత్వ


చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన కడప జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల ముని యాదవ్

తెలుగుదేశం పార్టీ అధినేత అయినా నారా చంద్రబాబు నాయుడు యాదవులకు బీసీలక