మచిలీపట్నం

రత్నాకర్ దర్శకత్వంలో వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ప్రారంభం

జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై దర్శకుడు, కనపర్తి రత్నాకర్  దర్శకత్వం వహిస్తున్న వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ఆదివారం మాదాపూర్ లోని జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప..

» మరిన్ని వివరాలు

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా

ఆశా వర్కర్స్ కి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, ఆశ వర్కర్ ను సచివాలయాలకు అప్పగించ రాదని, రిటైర్మెంట్ ఇచ్చిన ఆశలకు బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని, ఆశలకు ప్రభుత్వ పథకాలను ..

» మరిన్ని వివరాలు

మత్స్యశాఖ అధికారులు, సిబ్బందికి ఒక రోజు శిక్షణా కార్యక్రమం

ఆక్వా రైతులకు నాణ్యమైన మేత, సీడ్ అందించాలనే లక్ష్యంతో ఎపి స్టేట్ ఆక్వా కల్చర్ డవలప్‌మెంట్ అధారిటి రూల్స్ 2020 (ఎపి ఎస్ఎడిఎ) ప్రభుత్వం అమలు చేస్తున్నదని మత్స్యశాఖ జాయింటు డైరెక్టర్ షేక..

» మరిన్ని వివరాలు

ఈఎస్ఐ ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల

మచిలీపట్నం లో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ నకు వచ్చే కార్మికులకు అవసరమైన అన్ని రకాల మందులు సప్లై చేయాలని, ప్రతిరోజు డాక్టరు అందుబాటులో ఉండాలని వైద్యం కోసం వచ్చే కార్మికులకు కనీస సౌకర్యా..

» మరిన్ని వివరాలు

మీటర్ రీడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం

ఈడేపల్లి సి డి బి వారి అగ్రహారంలో విద్యుత్ మీటర్ రీడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా బిసి సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బిసి సంఘం కృష్ణా జిల్ల..

» మరిన్ని వివరాలు

రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాల

రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని స్థానిక బుట్టాయిపేట సెంటర్ నందు అఖిల పక్షం(రైతు సంఘాలు, సి.పి.ఐ. సి.పి.ఎం, కాంగ్రెస్) సహకారంతో ధర్నా నిర్వహించారు. పి.సి.సి అధ..

» మరిన్ని వివరాలు

27వ డివిజన్ లో కొత్త రేషన్ కార్డ్ ల

27వ డివిజన్ లో కొత్త రేషన్ కార్డ్ లను మార్కెటింగ్ యార్డ్ చైర్మన్, 27వ డివిజన్ ఇంఛార్జి అయిన అచ్చబా అందచేయడం జరిగింది గత ప్రభుత్వం లో కాళ్ళు అరిగి పోయేలా తిరిగిన రాని రేషన్ కార్డ్ లను మ..

» మరిన్ని వివరాలు

గ్రామంలో రొయ్యల చెరువులు తవ్వరాదు - మంత్రి పేర్ని నాని

గ్రామంలో రొయ్యల చెరువులు తవ్వకుండా పర్యవేక్షించాలని , అక్రమంగా తవ్వేనందుకు వచ్చిన ఎటువంటి వాహనమైనా వెంటనే సీజ్ చేయాలనీ రాష్ట్ర రవాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రా..

» మరిన్ని వివరాలు

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా నివారణ సాద్యం - జిల్లా కలెక్టర్

- కోడూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించిన- కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ గురువారం కోడూరు మండల తహసిల్దారు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షించారు. కోడూరు పిహెచ్‌స..

» మరిన్ని వివరాలు

కేసుల పరిప్కారానికి 26న వర్చువల్ లోక్ అదాలత్‌లు

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లాలోని కోర్టులున్న అన్ని ప్రదేశాలలో ఈ నెల 26వ తారీఖున వర్చువల్ లోక్అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష..

» మరిన్ని వివరాలు