క్రైమ్

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగానే పాతిపెట్టిన ఘటన ఉత్తర చైనాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. చైనాకు చెందిన యాన్ అనే వ్య..

» మరిన్ని వివరాలు

అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి

అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన కు దిగిన కుటుంబీకులు ఏ.ఎల్ ఏ హామీ తో ఆందోళన విరమణ అనధికార మద్యం విక్రయాలు వివాదం వాచ్ మెన్ మృతికి కారణమైన స..

» మరిన్ని వివరాలు

మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మి విరాళంగా 10 వేల రూపాయల చెక్కు అందజేత.

సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు డీ.సీ.ఆర్బి మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మి విరాళంగా 10 వేల రూపాయల చెక్కు అందజేత. మచిలీపట్నం డిసిఆర్బి విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టే..

» మరిన్ని వివరాలు

కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం

విజయవాడ చుట్టుగుంట గులామ్‌ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక్రయించిన సంఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ ఘ..

» మరిన్ని వివరాలు

సత్తెనపల్లిలో యువకుడి మృతి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం ఆందోళనకు దారి తీసింది. వివరాలు.. పట్టణంలోని టింబర్‌ డిపో నిర్వాహకుడు షేక్‌ మహ్మద్‌ గౌస్‌(35) సోమవారం ఉదయ..

» మరిన్ని వివరాలు

జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాగవతుల వెంకటరాజమోహన్‌ ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయ..

» మరిన్ని వివరాలు

హైదరాబాద్‌లో నిమ్మగడ్డ పీఎస్‌ను విచారిస్తున్న సీఐడీ!

రాష్ట్ర, జాతీయ స్థాయిలో కలకలం రేపిన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ లేఖ మూలాలపై సీఐడీ దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. ఈ లేఖను టీడీపీ రాష్ట్ర కా..

» మరిన్ని వివరాలు

బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పాత రాజరాజేశ్వరీపేటకు చెందిన మొఘల్‌ నయ్యూమ్‌ (25), వై.ఎస్‌.ఆర్‌.కాలనీ..

» మరిన్ని వివరాలు

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి వారి నుంచి రూ.1.13 లక్షల డ‌బ్బు, సెల్‌ఫోన్లు, రెండు కార్లు, ల్యాప్‌టాప్‌, టీవీని స్వాధీనం చేసుకున్నా..

» మరిన్ని వివరాలు

యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తిమ్మిరి కిరణ్‌కుమార్‌ అనే యువకుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుడైన పొలిమెట్ల శ్రీకాంత్‌ను కృష్ణలంక పో..

» మరిన్ని వివరాలు