గుంటూరు

కూరగాయల ధరలు నియంత్రణ లో అధికారులు విఫలం.

తెనాలి సెప్టెంబర్10 విన్యూస్ రోజు రోజు కు పెరుగుతున్న కూరగాయల ధరలు, అరికట్టడంలో అధికారులు విఫలం, దీంతో పేదలపై పెనుభారం మారినా అధికధరలు ,వివరాలు ఇలా ఉన్నాయి, లాక్ డౌన్ సమయంలో కూడా కూర..

» మరిన్ని వివరాలు

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయాధికారులు

:( విన్యూస్ , పొన్నూరు ) : పొన్నూరు పట్టణంలోని ఎరువుల దుకాణాలను గురువారం వ్యవసాయాధికారులు తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. పొన్నూరు వ్యవసాయ సహాయ స..

» మరిన్ని వివరాలు

ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టిన జనసేన వీర మహిళ

:( విన్యూస్ , పొన్నూరు ) :జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్   పిలుపు మేరకు జనసేన వీర మహిళ  యన్నం. ద్రాక్షాయని గురువారం పొన్నూరు లోని తన స్వగృహంలోధర్మాన్ని రక్షిద్దాం , మత సామరస్యాన్ని    కాపా..

» మరిన్ని వివరాలు

పొన్నూరు లో బీజేపీ - జనసేనపార్టీల సంయుక్త నిరసన:

( విన్యూస్ , పొన్నూరు ) : అంతర్వేది రధం దగ్ధం వరుసగా హిందూ దేవాలయాల పై దాడుల నేపధ్యంలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం,కనీస రక్షణ కల్పించని ఈ రాష్ట్ర ప్రభుత్వం పై భారతీయ జనతా పార్టీ, జనసేన..

» మరిన్ని వివరాలు

వైసీపీ కార్యకర్తకు కత్తి పోట్లు : దుండగులు కోసం అన్వేషణ లో పోలీసులు:

: పొన్నూరు : స్థానిక నిడుబ్రోలు కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బ్రహ్మయ్య ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు...

» మరిన్ని వివరాలు

ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లొచ్చు

ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లొచ్చు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు కొవిడ్‌ టాస్క్‌ ..

» మరిన్ని వివరాలు

మే 30న రైతు భరోసా...జగన్ తాజా నిర్ణయం

మే 30న రైతు భరోసా...జగన్ తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా ..

» మరిన్ని వివరాలు

పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశాలు:

పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశాలు: 1. 24×7 విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉంటుంది. 2. ఎటువంటి త్రాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం చూస్తుంది. 3. కూరగాయల..

» మరిన్ని వివరాలు

అష్ట దిగ్బంధంలో నరసరావుపేట

గుంటూరు : జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు, నరసరావుపేటలో ప్రత్యేక దృష్టి సారించింది. క్ష..

» మరిన్ని వివరాలు

మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీకి అనుమతి

మంగళగిరి ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతించింది. కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్‌లో ఇమ్యునోథెరపీ, ఫార్మకోథెరపీకి సెంటర..

» మరిన్ని వివరాలు