Share this on your social network:
Published:
05-05-2020

వైసీపీ కార్యకర్తకు కత్తి పోట్లు : దుండగులు కోసం అన్వేషణ లో పోలీసులు:

: పొన్నూరు : స్థానిక నిడుబ్రోలు కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బ్రహ్మయ్య ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.బ్రహ్మయ్య కు తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నట్లు తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్రహ్మయ్య ను ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పరామర్శించారు. ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఆయన తో పాటు పరామర్శించిన వారిలో పార్టీ స్థానిక సీనియర్ నాయకులు వడ్రాణం ప్రసాద రావు,షేక్ నాజర్ తదితరులు ఉన్నారు. పొన్నూరు అర్బన్ సి ఐ ప్రేమయ్య ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Related Images



Related News


బాబు దుర్మార్గ వైఖరే కోడెల ఆత్మహత్యకు కారణం: అంబటి

కోడెల జయంతిని పురస్కరించుకుని అతని ఆత్మహత్యను వైఎస్సార్‌సీపీ మీదకు న


అల్ప పీడనం.. మత్సకారులకు హెచ్చరిక

దక్షిణ అండమాన్‌ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడినట్లు ఆం


ఏపీ కార్మికులను తీసుకొచ్చేందుకు 9 రైళ్లు: ఆళ్ల నాని

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ కార్మికులను తీసుకొచ్చేందుకు 9 రైళ్ల


లాక్‌డౌన్‌తో చేనేత రంగం కుదేలైంది: పవన్‌కల్యాణ్

లాక్‌డౌన్‌తో చేనేత రంగం కుదేలైందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆందోళన


ఒడిశా కూలీల అనుమానాస్పద మృతి

వెల్దుర్తి: మండలంలోని రత్నపల్లె సమీపంలోని రెండు వేర్వేరు ఇటుకల బట్టీ


గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్ర


మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీకి అనుమతి

మంగళగిరి ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్


అష్ట దిగ్బంధంలో నరసరావుపేట

గుంటూరు : జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చ


పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశాలు:

పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశా


మే 30న రైతు భరోసా...జగన్ తాజా నిర్ణయం

మే 30న రైతు భరోసా...జగన్ తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 3


ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లొచ్చు

ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లొచ్చు రాష్ట్రంలో వివిధ ప్రాంత


వైసీపీ కార్యకర్తకు కత్తి పోట్లు : దుండగులు కోసం అన్వేషణ లో పోలీసులు:

: పొన్నూరు : స్థానిక నిడుబ్రోలు కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కా


పొన్నూరు లో బీజేపీ - జనసేనపార్టీల సంయుక్త నిరసన:

( విన్యూస్ , పొన్నూరు ) : అంతర్వేది రధం దగ్ధం వరుసగా హిందూ దేవాలయాల పై దాడ


ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టిన జనసేన వీర మహిళ

:( విన్యూస్ , పొన్నూరు ) :జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్   పిలుపు మేరకు జనస


ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయాధికారులు

:( విన్యూస్ , పొన్నూరు ) : పొన్నూరు పట్టణంలోని ఎరువుల దుకాణాలను గురువారం


కూరగాయల ధరలు నియంత్రణ లో అధికారులు విఫలం.

తెనాలి సెప్టెంబర్10 విన్యూస్ రోజు రోజు కు పెరుగుతున్న కూరగాయల ధరలు, అరి