కృష్ణాజిల్లా

రత్నాకర్ దర్శకత్వంలో వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ప్రారంభం

జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై దర్శకుడు, కనపర్తి రత్నాకర్  దర్శకత్వం వహిస్తున్న వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ఆదివారం మాదాపూర్ లోని జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప..

» మరిన్ని వివరాలు

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 113 వ జయంతి

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 113 వ జయంతి నూజివీడు పట్టణంలో నిర్వహించారనీ రాజేష్ అన్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. సోమేశ్వరావు మాట్లాడుతూ భగత్ సింగ్ 20 యళ్ల ప్రాయంలో బ..

» మరిన్ని వివరాలు

హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

హిందూ మత సాంప్రదాయాలని అవహేళన చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన మంత్రివర్యులు కొడాలి నాని గారిని మంత్రిత్వ శాఖ నుంచి తొలగించాలంటూ కొడాలి నాని గారు ఆయన మాటలు వె..

» మరిన్ని వివరాలు

సోనీ నుండి వైర్లెస్ నాయిస్ క్యాన్సెలింగ్ హెడ్ ఫోన్లు

ప్రపంచ ప్రఖ్యాత సోనీ సంస్థ తాజాగా డబ్ల్యుహెచ్1000 ఎక్స్ఎం4ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సంగీతాన్ని వ్యక్తిగతీకరించడానికి, నియంత్రించడానికి అనుమతించే రంగంలో మొదటి అద్భుతమై..

» మరిన్ని వివరాలు

జయమంగళ, చలమలశెట్టి కుటుంబాలకు మాజీ మంత్రి దేవినేని ఉమ పరామర్శ

మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకుడు జయమంగళ వెంకట రమణ గారి తల్లి జయమంగళ తాయారమ్మ గారు ఇటీవల మృతి చెందగా, శనివారం నాడు కైకలూరు లో ఆమె చిత్ర పటానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ..

» మరిన్ని వివరాలు

దుర్గగుడి శానిటరీ కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలి-పోతిన మహేష్

గొల్లపూడి లో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పెషల్ కమీషనర్ అర్జున్ రావుని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ బుధవారంనాడు వారి కార్యాలయంలో ..

» మరిన్ని వివరాలు

కొండని తొలిచేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు

పాల ఫ్యాక్టరీ వద్ద కొండను జెసిబి యంత్రాల సహాయంతో రోడ్డు ను అనుకోని ఉన్న కొండను చదును చేసి ప్లాట్లుగా మారుస్తూ వైఎస్సార్సీపీ నాయకులు దర్జాగా కబ్జా చేస్తున్నా...అధికారులు మాత్రం స్పం..

» మరిన్ని వివరాలు

అక్టోబర్ 3 నుంచి జరిగే డిప్లొమా పరిక్షలను రద్దు

అక్టోబర్ 3 నుంచి జరిగే డిప్లొమా పరిక్షలను రద్దు చేసి ప్రమోట్ చేయలి (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరావు ఒక ప్రకటనలో అన్నారు - ఈ సందర్భంగా ఆయన జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరావు మ..

» మరిన్ని వివరాలు

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలి- ఎమ్మెల్యే గద్దె

భారతదేశంలో ఏమతం వారైనా ఒకరిని ఒకరు గౌరవించుకునే సాంప్రదాయముందని , ఇటీవల కాలంలో హిందువుల దేవాలయాలపై దాడులు, విధ్వంసకాండలు జరుగుతున్నాయని, స్వయంగా ఒక మంత్రే ఆంజనేయస్వామి చేతులు విర..

» మరిన్ని వివరాలు

అస్తవ్యస్త డ్రైనేజీ లతో నివాసాల ముంగిట మురుగునీరు పారిశుద్ధ్య లేమితో ప్రజల బెంబేలు

నియోజకవర్గ ప్రధాన కేంద్రం అవనిగడ్డ లో నీ టమునుగుతున్న వార్డులో మురుగునీటిని త్వరితగతిన తరలించి పారిశుద్యపు పనులు చేపట్టాలని కోరుతూ తెలుగు దేశం పార్టీ నేతలు తహసీల్దార్ కు అర్జీని..

» మరిన్ని వివరాలు