కృష్ణాజిల్లా

కరోనా కట్టడి విషయంలో జిల్లా ప్రధమస్ధానంలో ఉంది- కలెక్టర్

మచిలీపట్నం డివిజన్, అవనిగడ్డ నియోజక వర్గంలోని మోపిదేవి మండలంలో జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ కోవిడ్ నియంత్రణపై మండలస్ధాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షపై ఆయన ..

» మరిన్ని వివరాలు

ప్రజల జీవన విధానాలు పట్టని వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆచార వ్యవహారాలను మంటకలుపుతున్న జగన్ రెడ్డి. బతి

తల్లికడుపులో బిడ్డ పడినప్పటి నుంచి మరణించి స్మశానానికి పోయేంతవరకు అన్నిరకాల బాధ్యతలు తీసుకున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో నేను సెంట్..

» మరిన్ని వివరాలు

జనరల్ బాడీ సమావేశం

విజయవాడ సెంట్రల్ సిటీ రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐ.టి.యు.) జనరల్ బాడీ సమావేశం మంగళవారం సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ మాకినేని బసవపున్నయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సెంట..

» మరిన్ని వివరాలు

నిరుపేదలకు అండగా - మేమున్నాం సేవా సంస్థ ఉంటుంది తోడుగా

గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన బూసం వెంకట సుబ్బారాయుడు ఇల్లు 17.08.2020 నాడు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఇల్లు మొత్తం కాలి బూడిద ఐపోయింది. ప్రస్తుతానికి ఆ కుటు..

» మరిన్ని వివరాలు

ఎమ్మెల్యే జోగి రమేష్ ని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్

పెడన స్థానిక వైసీపీ పార్టీ అఫిసులో పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్ ని కలిసిన రాష్ట్ర బేడా బుడగ జంగం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎలమర్తి మధు బేడ బుడగ జంగం ఎస్సీ కులస్తులు ఎదు..

» మరిన్ని వివరాలు

విద్యార్థులకు కంటి పరీక్షలు

Dr. Y. S.R KANTIVELUGU పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కోడూరు మండలం లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్న 24 మంది విద్యార్థులకు మండల వ..

» మరిన్ని వివరాలు

అమరావతి రాజధాని కోసం 23న అంబేద్కర్, న్యాయదేవతల విగ్రహాల వద్ద నిరసన

రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ జరుగుతున్న ఉద్యమం 250 రోజులు పూర్తవుతున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్ర..

» మరిన్ని వివరాలు

వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహములు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా ఆధ్వర్యంలో మొగల్రాజపురం లోని వారి కార్యాలయంలో 33 వ డివిజన్ కమిటీ అధ్యక్షులు నాళం కోటేశ్వర ర..

» మరిన్ని వివరాలు

భూమి వివాదంలో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసిన తహసీల్దార్

పట్టణంలోని గొడుగు వారి గూడెం గ్రామంలో సర్వేనెంబర్ 127/2ఏ,2సీ లో 29 ఏకరాలు భూమి విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగిస్తోందన్న ఉద్దేశంతో పట్టణ ఎస్ఐ బి. శ్రీనివాస..

» మరిన్ని వివరాలు

నాగార్జున సాగర్ సందర్సనకు పర్యాటకులు రావద్దు

కృష్ణా నది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి వేస్తున్న నేపథ్యంలో సందర్శకలు ఎవరూ సాగర్ డ్యామ్ వద్దకు రావద్దని గురజాల ఆర్డీవో పార్థసారధి తెలిపారు. కరోన ఉధృతి కారణంగా ..

» మరిన్ని వివరాలు