కృష్ణాజిల్లా

కొటి రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నుల‌కు శుంకుస్థాప‌న చేసిన దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు

తాగునీటి ఇబ్బందులు లేకుండా సీతార సెంట‌ర్ నుంచి నూత‌న‌ పైపులైన్లు నిర్మాణానికి గురువారం ఊర్మిళ న‌గ‌ర్ మొయిన్ రోడ్డు వ‌ద్ద ఒకకోటి రెండు లక్షలతో అభివృద్ది ప‌నుల‌కు మంత్రి వెలంప‌ల్ల..

» మరిన్ని వివరాలు

రేమల్లెలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

రేమల్లెలో బుధవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెజవాడ శ్రీనివాసరావు ను వీరవల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.అతని నుంచి రెండున్నర లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకుని నూజివీడు కోర్ట్ క..

» మరిన్ని వివరాలు

వైసిపి పాలనలో అభివృద్ధి తిరోగమనం: గద్దె

విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తన విజన్ తో 5 ఏళ్ళల్లో అభివృద్ధి చేస్తే , ముఖ్యమంత్రి జగన్ 14 నెలల అస్తవ్యస్థ పాలనలో అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని శాసనసభ్యులు గ..

» మరిన్ని వివరాలు

జి కొండూరు మండలం కవులూరు గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం

కవులూరు గ్రామంలో ఇటీవల మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు  ర్యటించినప్పుడు కాలనీ వాసులు నీటి సమస్య గురించి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు  దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఎమ్మెల్యే క..

» మరిన్ని వివరాలు

బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్

రాజమహేంద్రవరం డివిజనల్ సబ్ కలెక్టర్ గా నియమితులైన అనుపమ అంజలి సోమవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందుగా జిల్లా కలెక్టర్ డ..

» మరిన్ని వివరాలు

కొత్తగూడెం గ్రామం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎం.పి.టి.సి సభ్యులు ఎం.బాబురావు గారు ఈ సందర్భంగా మాజీ ఎం.పి.టి.సి సభ్యులు ఎం.బాబురావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణ త్యాగాలు ఫలితంగా స్వాతంత..

» మరిన్ని వివరాలు

74 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల

74 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను బంటుమిల్లి తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్..

» మరిన్ని వివరాలు

భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న జగ్గయ్యపేట పోలీసులు

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరుపుతున్న వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశ..

» మరిన్ని వివరాలు

రామరాజు మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ కి గ్రీన్ సిగ్నల్

జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబు కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబు గారిని స్వచ్ఛ కోడూరు సభ్యులు మర్యాదపూర్వకంగా కలు..

» మరిన్ని వివరాలు

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి : డీపీఓ

కరోనా వైరస్ నిరోధానికి పూర్తి అవగాహనతో ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని, శానిటైజ్ చేసుకోవాలని జిల్లా పంచాయితీ అధికారి పి.సాయిబాబు సూచించారు. సోమవారం వక్కల..

» మరిన్ని వివరాలు