కృష్ణాజిల్లా

బీజేపీలోకి చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు

చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించలేదని కేవలం మర్యాద పూర్వకంగానే కలిశానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. జనసేన, బీజేపీ కలసి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారని వీ..

» మరిన్ని వివరాలు

రేషన్ డీలర్ల కమీషన్ పై కేంద్ర మంత్రికి లేఖ రాయడం అభినందనీయం:

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు ధన్యవాదాలు తెలిపిన రేషన్ డీలర్లు: కోడూరు మండల రేషన్ డీలర్లు: కరోన వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కం..

» మరిన్ని వివరాలు

బీసీ నాయకులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం చేనేత కార్మికులు

జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను కోడూరు మండల బీసీ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వీవర్స్ కాలనీ లో కోడూరు మండల బీసీ అధ్యక్షులు కొండవీటి సురేష్ అధ్యక్షతన ఆత్మీయ సత్కారం నిర..

» మరిన్ని వివరాలు

నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి,

నారాయణ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి, కళాశాల ఎదుట ఐక్య విద్యార్థి సంఘాలు ఆందోళన, కరోనా వ్యాప్తి ఉన్న సమయంలో వివిధ రకాల ఫీజుల పేర్లతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను వ..

» మరిన్ని వివరాలు

అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అమరావతి ప్రాణం

దళిత జేఏసి అమరావతి వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ హాజరై అంబేద్కర్ విగ్రహానికి ప..

» మరిన్ని వివరాలు

కృష్ణా జిల్లాలో జర్నలిస్టుల కరోనా వైద్య సహయ కోసం సమన్వయ కర్తల నియామకం:కలెక్టర్ ఇంతియాజ్

కృష్ణా జిల్లాలో జర్నలిస్ట్ కరోనా వైద్య సహాయం కోసం సమన్వయకర్తల నియామకం కృష్ణాజిల్లాలో జర్నలిస్టులకు కరోనా వైద్య సహాయం కోసం డిపిఆర్‌ఓ యం . భాస్కరనారాయణను జిల్లా స్థాయి నోడల్ అధికార..

» మరిన్ని వివరాలు

కరోనాతో మృతి చెందిన ఏపి మాజీమంత్రి మాణిక్యాల రావు

బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా వల్ల కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విష..

» మరిన్ని వివరాలు

రాష్ట్ర ప్రభుత్వానికి తర్పణం వదులుతున్న టిడిపి బీసీ సెల్ కన్వీనర్ తాడి పోయిన చంద్రశేఖర యాదవ్

అమరావతి రాజధానిగా తరలించడాన్ని నిరసిస్తూ ఈరోజు అనంతపురం జిల్లా పామిడి దగ్గర పెన్నానదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తర్పణం వదిలే నిరసన కార్యక్రమం బు l టిడిపి బిసి సెల్ చేపట్టింది ఈరోజ..

» మరిన్ని వివరాలు

బంటుమిల్లి తాసిల్దారు కార్యాలయంలో మరో పాజిటివ్ కేసు నమోదు.. బంటుమిల్లి జులై 31 మండల తాసిల్దార్

కార్యాలయంలో మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు తాసిల్దార్ కల గర గోపాలకృష్ణ తెలిపారు. తాసిల్దార్ కార్యాలయంలో ఇద్దరు దిగువస్థాయి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుని ఒకరికి కొవిడ్ వచ్చిన ..

» మరిన్ని వివరాలు

సమగ్రంగా చర్చించిన తర్వాతనే నూతన జాతీయ విద్యావిధానం ఆమోదించాలి (ఎస్ఎఫ్ఐ)

నూతన జాతీయ విద్యా విధానం (NEP) వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయంన్నీ వ్యతిరేకించండి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరావు ఈ సందర్భంగా ఆయన మ..

» మరిన్ని వివరాలు