కృష్ణాజిల్లా

రహదారి పైనే మట్టి గుట్టలు - ఇబ్బందులు పడుతున్న విశ్వనాధపల్లి గ్రామస్తులు

కోడూరు మండల పరిధిలోని విశ్వనాథ పల్లి గ్రామంలో రహదారిపై మట్టి గుట్టలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇటీవల పంచాయతీ అధికారులు గ్రామంలోని మురుగు పోయేందుకు రహదారి పొడవున..

» మరిన్ని వివరాలు

ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైఎస్ జగన్

రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందిస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి పట్ల భయపడొద్దని, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపార..

» మరిన్ని వివరాలు

కొల్లు రవీంద్ర రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించారు. మోకా భాస్కర్ రావు హత్యకేసులో నిందితుడిగా కొల్లు రవీంద్ర ఉన్న విషయం తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్..

» మరిన్ని వివరాలు

కారంచేడు ఉద్యమ స్పుార్తితో దళితులు ఐక్యతతో ముందుకు సాగాలి పినమాల నాగకుమార్, దాసరి రంగనాథ్

పినమాల నాగకుమార్ మాట్లాడుతూ కారంచేడు సంఘటన జరిగి 35సంవత్సరాలు పుార్తి అయిన సందర్భంగా క్రిష్ణాజిల్లా ఉయ్యూరు పట్టణంలో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కారంచేడు అమరవీరులకు నివాళులు అర్పి..

» మరిన్ని వివరాలు

మాకూ ప్రమాద బీమాను వర్తింపజేయండి : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కి ఏపీయుడబ్ల్యూజే సభ్యులు వినతి

సమాజ శ్రేయస్సు లో భాగం అవుతూ నిరంతర సేవలందిస్తున్న మాకు కూడా రూ.50లక్షల కరోనా ప్రమాద బీమాను వర్తింపజేయాలని, ఈ సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ..ఏపీయుడబ్ల్యూజే ..

» మరిన్ని వివరాలు

చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం పట్ల అవగాహన కల్పించండి*

చిరు వ్యాపారులకు జగనన్న పథకం ద్వారా లబ్ది పొందేందుకుక్షేత్రాస్థాయి అధికారులు కృషి చేయాలని పామర్రు ఎంపీడీఓ ఎన్ వి నాంచారరావు అన్నారు శుక్రవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో పంచాయతీ..

» మరిన్ని వివరాలు

కోడూరు లో విద్యుత్ శాఖ సమావేశం

కోడూరు లో విద్యుత్ శాఖ ఉప కేంద్రంలో ఉద్యోగులతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత మూడు నెలల నుండి బకాయిలు ఉన్న విద్యుత్ వినియోగదా..

» మరిన్ని వివరాలు

టీడీపీని వీడడానికి ఇద్దరు మాజీ సర్పంచులు సిద్ధం...? మరొక మాజీకీ గేలం.

పెడన మండలం లోని ఇద్దరు తాజా మాజీ సర్పంచ్ లుపార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు టీడీపీ లో వున్నారు.వైసీపీలో కి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.ఇద..

» మరిన్ని వివరాలు

Ysrcp ప్రభుత్వం పై ఉద్యమానికి సిద్దం అవుతున్న సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ - విలేకర్ల స

మొగల్రాజపురం లోని మాజీ శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఇంటివద్ద విలేకర్ల సమావేసం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశం లో బొండా ఉమా మాట్లాడుతూ YSRCP ప్రభుత్వ పని తీరుపై మండిపడ్డారు. ..

» మరిన్ని వివరాలు

రూ. 45 లక్షల వ్యయంతో 4 ఎంఎల్‌డి వాటర్ ట్రిట్మెంట్ ప్లాంటు ప్రారంభించిన పేర్ని నాని

గూడూరు మండలం తరకటూరు గ్రామంలో వాటర్ వర్క్స ఆవరణలో 45 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 4 ఎంఎల్‌డి వాటర్ ట్రిట్మెంట్ ప్లాంటు ను రాష్ట్ర రవాణా, సమాచారపౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్..

» మరిన్ని వివరాలు