మచిలీపట్నం

పట్టణ శివారు కాలనీలలో మౌలిక వసతులు అభివృద్దిచేయాలి-మంత్రి పేర్ని

రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం స్ధానిక రాజుపేట, డంపింగ్ యార్డు ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని మున్సిపల్ ..

» మరిన్ని వివరాలు

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్స్ మంజూరులో ఎలాంటి రికమండేషన్స్ లేవు - మంత్రి పేర్ని నాని

రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం వారి కార్యాలయం వద్దకు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొని పరిష్కార చర్యలు తీసుకుంట..

» మరిన్ని వివరాలు

గిరిజన గురుకుల పాఠశాలలో ప్రవేశాలు

కృష్ణాజిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరమునకు 3 నుండి 9వ తరగతి వరకు గల బ్యాక్ లాగ్ ఖాళీలలో ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్..

» మరిన్ని వివరాలు

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి - మంత్రి పేర్ని నాని

ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, గతంలో పేదలు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగే వారని, ఇప్పుడు సచివాలయాల చుట్టూ తిరగకుండా అక్కడికి వచ్చే ప్రజానీకాని..

» మరిన్ని వివరాలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వర్ధంతి

మచిలీపట్నం ఆది వెలమ సామాజిక కుటుంబీకుల ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలం కొత్తపూడి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్..

» మరిన్ని వివరాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

మచిలీపట్నం వలంద పాలెం వంగవీటి రంగా విగ్రహం కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన అధికార ప్రతినిధి ల..

» మరిన్ని వివరాలు

అందరికి ప్రతి నెల సక్రమముగా జీతములు పొందేలాగున తన వంతు కృషి

మచిలీపట్నం డివిజన్ దేవదాయ ధర్మదాయ శాఖ సంస్థల సిబ్బంది సంఘం సమావేశంబచ్చుపేట లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం కళ్యాణమండపములో జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా విశ్రాం..

» మరిన్ని వివరాలు

పట్టణంలో వార్డు సచివాలయాలు సందర్శించి రైస్ కార్డులు పంపిణీ పరిశీలించిన జెసి మాధవీలత

కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ (ఆర్ ఆర్ ) డా. కె. మాధవీలత సోమవారం పట్టణంలో 42వ డివిజను బలరామునిపేట మరియు 48వ డివిజను నిజాంపేట వార్డు సచివాలయాలు సందర్శించి కొత్తగా రైస్ కార్డుల మంజూరు వాట..

» మరిన్ని వివరాలు

ఎస్.ఎన్.గొల్లపాలెంలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన జెసి మాధవీలత

కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ (ఆర్ ఆర్ ) డా.కె.మాధవీలత సోమవారం బందరు మండలం ఎస్ఎన్‌గొల్లపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులకు ప్రభుత్వ పరంగా అందిస్తున్న సేవల గురి..

» మరిన్ని వివరాలు

బందరు మండలంలో 77 లక్షలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్ధాపన గావించిన మంత్రి పేర్ని నాని

రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శనివారం బందరు మండలం మేకావానిపాలెం గ్రామంలో 77 లక్షలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్దాపన గావించారు. 40 లక్షలతో గ్రామ స..

» మరిన్ని వివరాలు