మచిలీపట్నం

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ 181 వ దినోత్సవ వేడుకలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కష్టకాలంలో ఫోటో మరియు వీడియో గ్రాఫర్ లను ఆదుకోవాలని, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు అన్నారు. అంతర..

» మరిన్ని వివరాలు

మంచి మనసున్న మారాజు... మంత్రి పేర్ని నాని

కష్టాల్లో ఉన్నవారెవరైనా వారికి నేనున్నానంటూ.. మనసున్న మారాజు మాదిరిగా ఎందరికో మంత్రి పేర్ని నాని ఇతోధికంగా సాయమందిస్తున్నారు..దాంతో పలువురు ఆయనతో నేరుగా తన ఇబ్బంది చెప్పుకొ..

» మరిన్ని వివరాలు

యలవర్తి కి ఘనసన్మానం

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన తెలియజేస్తూ బాధ్యతతో విధులు నిర్వహించిన కోడూరు మండల ఇన్చార్జి ఈవోపీఆర్డీ, కోడూరు గ్రామ పంచాయితీ ఈవో యలవర్తి స..

» మరిన్ని వివరాలు

ప్రజలకు తిండి పెట్టండి, వైద్యం చేయించండి ,ఉపాధి కల్పించండి, బిజెపి ప్రభుత్వం జాతి ,ప్రజా వ్యతిరేక వి

మచిలీపట్నం జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పార్టీ మచిలీపట్నం కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 20 నుండి 26 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కేంద్ర క..

» మరిన్ని వివరాలు

ఉదయపు నడక మిత్ర మండలి, మహిళా విభాగం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక గాంధి నగర్ వాకర్స్ భవనంలో శనివారం ఉదయపు నడక మిత్ర మండలి, మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉదయపు నడక మిత్ర మండలి అధ్యక్..

» మరిన్ని వివరాలు

తెలుగుదేశం హయాంలో చంద్రబాబు కట్టించిన లక్షల ఇళ్ళు అలాగే ఉన్నాయి.

తెలుగుదేశం హయాంలో చంద్రబాబు కట్టించిన లక్షల ఇళ్ళు అలాగే ఉన్నాయి. సగం లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేస్తే మరిన్ని లక్షల ఇళ్లు వస్తాయి. వీటన్నిటిని వదిలేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామం..

» మరిన్ని వివరాలు

స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని మచిలీపట్నంలో, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలచే ముమ్మర తనిఖీ

జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, చిలకలపూడి సిఐ వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ని, పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్, లక్ష్మి టాకీస్ సెంటర్, పోలీస్ కాం..

» మరిన్ని వివరాలు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మైదానం ముస్తాబవుతోంది

మువ్వన్నెల జెండా రెపరెపలు చూసేందుకు తరలి వచ్చే అతిథుల కోసం వేదికలు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు పోలీసు యంత్రాంగం ఇప్పటికే జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్ గారు ఆర్.డి.ఓ..

» మరిన్ని వివరాలు

మచిలీపట్నానికి చెందిన ఇద్దరు చనిపోవటం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు.

మచిలీపట్నము డివిజన్ లో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణలో ప్రస్తుత వైద్య విధానంలో మార్పు రావాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నార..

» మరిన్ని వివరాలు

మచిలీపట్టణం డివిజన్లో 914 కు చేరిన కరోనా కేసులు - ఆర్డీఓ

మచిలీపట్నం డివిషన్లో కేసులుల్ 914కు చేరాయి. శనివారం 26 కేసులు నమోదు అయ్యాయని ఆర్డీఓ ఖాజావలి ఒక ప్రకటనలో తెలిపారు. బందరు డివిజను పరిధిలో నిన్నటి వరకు 888 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా శ..

» మరిన్ని వివరాలు