మచిలీపట్నం

నాటుసారా కు వినియోగించే 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన రూరల్ పోలీసులు

నాటుసారా కు వినియోగించే 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన రూరల్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం బందరు రూరల్ ఎస్ఐ లక్ష్మీ నరసింహ మూర్తి తన సిబ్బందితో కలిసి రాబడిన సమాచారం మేరకు బందరు మండలం క..

» మరిన్ని వివరాలు

డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేసిన కృష్ణా వర్సిటీ అధికారులకు అభినందనలు - SFI

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్ ఎఫ్ ఐ మరియు విద్యార్థుల ఆందోళన మేరకు పరీక్షలను వాయిదా వేసిన కృష్ణ యూనివర్సిటీ అధికారులకు అ..

» మరిన్ని వివరాలు

పారదర్శకత నీతి నిజాయితితో ఉద్యోగ నియామకాలు -- మంత్రి పేర్ని నాని

ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను భర్తీ చేసి పూర్తి వేతనాలు అందేలా పారదర్శకత ప్రదర్శించిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో బహుశా ఇదేనని రాష్ట్ర ..

» మరిన్ని వివరాలు

ప్రజారోగ్యం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న పోలీసులకు ఇదే నా సెల్యూట్ - మంత్రి పేర్ని నాని

నలభై మూడేళ్ళ క్రితం సంభవించిన ఉప్పెన సమయంలో నాటి పోలీసుల చేసిన సేవా కార్యక్రమాల కన్నా, గత నాలుగైదు నెలలుగా కరోనా మహమ్మారి విజృంభణ కట్టడి చేసేందుకు పోలీసులు ఎంతో ధైర్య సాహసాలతో ప్..

» మరిన్ని వివరాలు

బందరు డివిజన్‌లో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు

మచిలీపట్నం నియోజకవర్గంలో ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు సంపూర్ణంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు బందరు ఆర్డీఓ ఎన్ఎస్‌కె. ఖాజావలి వెల్లడించారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ప్రెస్‌మీ..

» మరిన్ని వివరాలు

సమాజ శ్రేయస్సు దృష్ట్యా మరోమారు స్వల్పకాలిక లాక్ డౌన్

* ఉల్లంఘిస్తే కఠిన చర్యలు * 7 రోజులపాటు సంపూర్ణ బంద్ * లాక్డౌన్.. ప్రతి ఇంటికీ లక్ష్మణ రేఖ * గడప దాటితే ఇంట్లోకి కరోనాను ఆహ్వానించినట్లే * సామాజిక దూరం పాటించడమే కర్తవ్యం రో..

» మరిన్ని వివరాలు

బ్రహ్మ కమలం చెట్టు బ్రహ్మ కమలం పుష్పాలు

గొడుగు పేట లోని అడ్వకేట్ బృందావనం శ్యామ్ కుమార్ పెరటి లో బ్రహ్మ కమలం చెట్టు బ్రహ్మ కమలం పుష్పాలు వికసింపజేసింది. ఈ పుష్పాలు జ్యేష్ఠ మాసం నుండి కార్తీక మాసం మధ్యలోనే అరుదుగా పుష్పిస..

» మరిన్ని వివరాలు

కొత్త సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధం - మంత్రి పేర్ని నాని

కరోనా కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కోవిడ్ చికిత్సా కేంద్రాల్లో కొత్త సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉన్నట్లు రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధ..

» మరిన్ని వివరాలు

నలుగురు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలు గా పదోన్నతి 

నలుగురు హెడ్ కానిస్టేబుళ్లకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం  జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు  ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్గ..

» మరిన్ని వివరాలు

పట్టణ విస్తరణ, పెరిగే జనాబా త్రాగునీటి అవసరాల అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి- మంత్రి పేర్ని నాని

పట్టణ విస్తరణ, పెరిగే జనాబా త్రాగునీటి అవసరాల అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని అధికారులను అదేశించారు. శుక్ర..

» మరిన్ని వివరాలు