మచిలీపట్నం

పట్టణంలో 6.50 కోట్ల రూ.లతో 30 మున్సిపల్ పాఠశాలల్లో నాడు-నేడు

పట్టణంలో 6.50 కోట్ల రూ.లతో 30 మున్సిపల్ పాఠశాలల్లో నాడు-నేడు పధకం క్రింద మౌలిక వసతులు అభివృద్ది చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని వెల్లడించారు. శుక..

» మరిన్ని వివరాలు

పేదలకు ఇళ్ల స్దలాల కోసం భూములు పరిశీలించిన మంత్రి పేర్నినాని, జిల్లా కలక్టర్ , జాయింటు కలక్టర్

రాష్ట్ర రవాణా సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా కలక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింటు కలక్టర్ డా. కె. మాధవీలతలతో కలసి గురువారం బందరు మండలం రుద్రవరం గ్రామ పరిధిలో భూములు పర..

» మరిన్ని వివరాలు

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉం

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మచిలీపట్నం మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ షేక్ అన్నారు గురువారం సెంటర్ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన జెండా ఆవ..

» మరిన్ని వివరాలు

G+3ప్లాట్స్ డిపాజిట్ వారిఅందరికి వెంటనే ప్లాట్లు కేటాయించాల

మచిలీపట్టణం లో G+3ప్లాట్స్ డిపాజిట్ వారిఅందరికి వెంటనే ప్లాట్లు కేటాయించాలని మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించి ఆర్డీవో ఖాజావలి గారికి వినతి పత్రం ఇవ్వడ..

» మరిన్ని వివరాలు

కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాల

హోటల్, బేకరీ మరియు రెస్టారెంట్ లో పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని లాక్‌డౌన్‌ సందర్భంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చే..

» మరిన్ని వివరాలు

కరోనావైరస్ వ్యాప్తి , నివారణపై మంత్రి పేర్ని నాని సమీక్ష !!

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అదే సందర్భంలో అధికారులు నిర్లక్ష్యంగా కూడా విధులు నిర్వహించరాదని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వె..

» మరిన్ని వివరాలు

మచిలీపట్నం 22 కరోనా పాజిటివ్ కేసులు

బందరు డివిజను పరిధిలో 22 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.  పట్టణ ప్రాంతములు  మచిలీపట్నం  ఈడేపల్లి 1,  సుకరాబాద్3,  పరాసుపేట 1, సర్కిల్ పేట 2,  గొడుగు పేట 6,  శ్రీనివాస నగర్ 2, టెంపుల..

» మరిన్ని వివరాలు

జి ప్లస్ త్రీ ఇళ్ల ఫ్లాట్ల లబ్ధిదారులకు వెంటనే ప్లాట్లు కేటాయించాల

మచిలీపట్నంలోని జి ప్లస్ త్రీ ఇళ్ల ఫ్లాట్ల లబ్ధిదారులకు వెంటనే ప్లాట్లు కేటాయించాలని, పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొడాలి శర్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ..

» మరిన్ని వివరాలు

విఆర్వో పోస్టులకు పదోన్నతి ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా కలక్టర్

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తు పూర్తి పారదర్శకంగా జిల్లాలో విఆర్వో పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు జిల్లా కలక్టర్ ఎఎండి ఇంతియాజ్ వెల్లడించారు. శనివారం స్దానిక రెవిన్యూ కళ్యా..

» మరిన్ని వివరాలు

బందరు డివిజనులో ఈ రోజు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు-ఆర్ .డి.వో

బందరు రెవిన్యూ డివిజను పరిధిలో ఈ రోజు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆర్ డివో ఎన్.ఎస్.కె. ఖాజావలి వెల్లడించారు. శుక్రవారం ఆర్ డివో కార్యాలయంలో ఆర్ డివో మాట్లాడుతూ బందరు డివిజనుల..

» మరిన్ని వివరాలు