మచిలీపట్నం

70 లక్షల రూ విలువ చేసే అక్రమ మద్యం బాటిళ్ళు ధ్వంసం

కరోనా వైరస్ ప్రబలడంతో విధించిన లా డౌన్లో అన్ని రకాల దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రం నుండి తక్కువ ధరలకు మద్యం తీసుకువచ్చి, అలా అక్రమ మార్గాలగుండా తీసుకువచ్చ..

» మరిన్ని వివరాలు

మంత్రి పేర్నినాని చొరవతో కారుణ్య నియామకం - బాధిత కుటుంబానికి బాసట

రాష్ట్ర రవాణా సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చొరవతో జిల్లా బిసి సంక్షేమశాఖలో కారుణ్య నియామకంతో పేద కుటుంబానికి న్యాయం జరిగిందని మాజి మున్సిపల్ ఛైర్మన్ షేక్ సిలార్ దాద..

» మరిన్ని వివరాలు

3వ రోజు 62 మంది బాలబాలికాలని గుర్నిoపు

ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా విద్యకు దూరంగా వుంటూ, డబ్బు కోసం కూలిపనులకు, బిక్షాటనకు, చెత్త ఏరుకుంటూ తమ బాల్యాన్ని చీకటిపాలు చేసుకుంటున్న బాలబాలికలను గూర్తించి వారందరికీ ..

» మరిన్ని వివరాలు

మచిలీపట్నంకి చెందిన హెల్పింగ్ స్పాట్ సంస్థ 7 నెలల బాబు కి హార్ట్ ఆపరేషన్ చేయించింది

విజయనగరం లో ఎస్.ఎం.ఎస్ అనే ఫార్మా కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్న వాసది రమణ కి 7 నెలల బాబు ఉన్నాడు. ఆ బాబు గుండె జబ్బుతో బాధపడుతున్నాడు, అతనికి ఆపరేషన్ చేయించడానికి తగిన ధనం లేకపోవ..

» మరిన్ని వివరాలు

మాటకు కట్టుబడిన జనాభిమాన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి -- మంత్రి పేర్ని నాని

ఎన్నికల సమయంలో అమలు చేస్తానని చెప్పిన ప్రతి హామీ నెరవేర్చుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి జనాభిమాన నేతగా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొంటున్నా..

» మరిన్ని వివరాలు

12 కరోనా పాజిటివ్ కేసులు

బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ రోజు 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బందరు ఆర్డీఓ ఎన్.ఎస్. కె.ఖాజావలి వెల్లడించారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్ లో నిన్..

» మరిన్ని వివరాలు

కరోనా టెస్టులు చేసిన 24 గంటలలోగా ఫలితాలు తెలియజేయాలి - కలెక్టర్

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా కంటైన్‌మెంట్ జోన్‌లలో కోవిడ్-19 నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ అధికారులకు సూచించారు. జిల్లా క..

» మరిన్ని వివరాలు

జాయింట్ అజమాయిషీ కార్యక్రమం పరిశీలించిన జిల్లా కలక్టర్

జిల్లా కలక్టర్ ఎఎండి ఇంతియాజ్ సోమవారం బందరు మండలం గుండుపాలెం గ్రామంలో జాయింట్ అజమాయిషీ కార్యక్రమం అమలు పరిశీలించారు. ఈ సందర్బంగా కలక్టర్ మాట్లాడుతూ జాయింటు అజమాయిషీ కార్యక్రమంలో ..

» మరిన్ని వివరాలు

బందరు డివిజన్‌లో ఈరోజు కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు - ఆర్డీ ఓ

బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బందరు ఆర్డీఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి వెల్లడించారు. శనివారం ఆర్డీ ఓ కార్యాలయంలో ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్‌లో నిన్నటి వర..

» మరిన్ని వివరాలు

రూ.40 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పేర్ని

రాష్ట్ర రవాణా సమాచారశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) శనివారం స్థానిక 6వ వార్డు కొబ్బరితోటలో రూ.40 లక్షలతో రెండు సీసీ రోడ్లకు శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..

» మరిన్ని వివరాలు