మచిలీపట్నం

సుకర్లాబాద్‌లో 50 లక్షలతో ఎస్.టి కమ్యూనిటిహాలు నిర్మింస్తాం మంత్రి పేర్నినాని

రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శనివారం స్దానిక 14వ డివిజన్ సుకర్లాబాద్‌లో విస్త్రుతంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కార చర్యలు తీసుకుంటామన్న..

» మరిన్ని వివరాలు

ఏడాదికి 5 లక్షల ఆదాయం ఉన్నప్పటికి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు- మంత్రి పేర్ని నాని

రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని శుక్రవారం తమ కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకుని, విజ్ఞాపన పత్రాలు స్వీకరించి వాటి పరిష్కారానికి ..

» మరిన్ని వివరాలు

ఇళ్ల స్దలాల అర్హుల జాబితాలు సిద్దం చేయాలి - మంత్రి పేర్నినాని

రాష్ట్ర రవాణ, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమావేశ##మై పట్టణంలో శానిటేషన్, త్రాగునీరు, ఇళ్ల స్దలాలు తదితర అంశా..

» మరిన్ని వివరాలు

పట్టణంలో నేడు 4 పాజిటివ్ కేసులు - ఆర్ డివో

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బందరు ఆర్ డివో ఎన్ఎస్‌కె. ఖాజావలి వెల్లడించారు. బుధవారం ఆర్ డివో కార్యాలయంలో ఆర్ డివో మాట్లాడుతూ ..

» మరిన్ని వివరాలు

సత్తా ఉండాలే కానీ , అవకాశాలకు కొదువే లేదు !!

మనలో సత్తా ఉండాలే కానీ , అవకాశాలకు కొదువే లేదని... అవకాశం , సత్తా ఎవరి సొత్తు కాదని, యువతలో సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలు సమృద్ధిగా ఉంటాయని వారిని సరిగా ఉపయోగించుకుంటే భారతదేశం రూపుర..

» మరిన్ని వివరాలు

వైద్యులు, సిబ్బంది కోసం పిపిఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు ఆర్ డివోకు అందజేసిన లయన్స్ క్లబ్

నిరంతరం కోవిడ్ -19 నిధుల్లో నిమగ్నమై విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణకై మచిలీపట్నం లయన్స్ క్లబ్ ప్రతినిధులు సోమవారం ఆర్ డివో కార్యాలయంలో ఆర్ డివోను కలసి సుమారు 60..

» మరిన్ని వివరాలు

డివిజన్‌లో ఇప్పటి వరకు 99 పాజిటివ్

బందరు రెవిన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటికే 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఈ రోజు మరో 3 పాజిటివ్ కేసు నమోదయ్యాయని బందరు ఆర్ డివో ఎన్ఎస్‌కె ఖాజావలి వెల్లడించారు. సోమవారం ఆర్ డివో కార్..

» మరిన్ని వివరాలు

ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరించిన మంత్రి పేర్నినాని

రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని శనివారం తమ కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకుని, విజ్ఞాపన పత్రాలు స్వీకరించి వాటి పరిష్కారానికి క..

» మరిన్ని వివరాలు

కరోనా పరీక్షల సంచార వాహనం ద్వారా జిల్లా కోర్టు సిబ్బందికి వైద్య పరీక్షలు

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా తాము చర్యలు చేపట్టామని కృష్ణాజిల్లా ప్రధాన జడ్జి వై లక్ష్మణ రావు పేర్కొన్నారు. ఇటీవల కోర్టు సిబ్బందిలో ఒకరు క..

» మరిన్ని వివరాలు

పట్టణంలో రూ. 1.65 కోట్ల రూ.లతో సిసి రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి శంఖుస్దాపన చేసిన మంత్రి పేర్ని

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. శుక్రవారం మంత్రి జాయింటు కలక్టరుతో కలసి పట్..

» మరిన్ని వివరాలు