మచిలీపట్నం

బందరు డివిజన్‌లో ఈ రోజు కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు - ఆర్డీఓ

బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ రోజు 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బందరు ఆర్డీఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి వెల్లడించారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్‌లో ఇప..

» మరిన్ని వివరాలు

రూ. 27.50 లక్షలతో సిసిరోడ్లు, డ్రైన్లకు శంఖుస్దాపన చేసిన మంత్రి పేర్ని

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని అన్నారు. శుక్రవారం మంత్రి స్దానిక 4వ డివిజన్ సర్కారుతోట..

» మరిన్ని వివరాలు

జాయింట్ అజమాయిషీ విధానం వ్యవసాయరంగంలో కీలక మలుపు - జె సి కె. మాధవీలత

సంయుక్త అజమాయిషీ విధానం వ్యవసాయరంగంలో కీలక మలుపు అవుతుందని, ఈ విధానంపై రైతులకు మరింత స్పష్టత తో కూడిన అవగాహన కల్పించాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు..

» మరిన్ని వివరాలు

పదవి విరమణ పొందిన హోంగార్డు కు చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ

పోలీస్‌ శాఖలో సుదీర్ఘకాంపాటు హోంగార్డ్‌ విభాగంలో విధు నిర్వహిస్తూ తూ 15.06.2020 వ తేదీనాడు పదవీ విరమణ చెందిన హోం గార్డ్‌ 85 కె ధర్మారావు కు జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డు అందరూ కలిసి ఒకర..

» మరిన్ని వివరాలు

బందరు డివిజన్‌లో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు - ఆర్డీఓ

బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ రోజు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బందరు ఆర్డీఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి వెల్లడించారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్‌లో ఇప్ప..

» మరిన్ని వివరాలు

ఇళ్ల స్థలాల లేఅవుట్‌లను పరిశీలించిన మంత్రి పేర్ని నాని

పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసిన లేఅవుట్‌లను రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. తొలుత ఆయన మచిలీప..

» మరిన్ని వివరాలు

తాళ్లపాలెంలో ఘనంగా రైతు దినోత్సవం

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆయన తీసుకున్న చర్యలు ఎంతో విప్లవాత్మకమైనవని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల ..

» మరిన్ని వివరాలు

షేక్‌ నాగుల్‌కు డాక్టరేట్‌

షేక్‌ నాగుల్‌కు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అప్రోచ్‌ ఎఫిసియయట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ క్లస్టరింగ్‌ అల్గారిధమ్స్‌ అనే అంశంపై సమర్పించిన పరిశోదనా గ్రంధంకు డాక్టరేట్‌ పోం..

» మరిన్ని వివరాలు

రైతు సంక్షేమం కోసం మరింత బాధ్యతతో రెండు అడుగులు - మంత్రి పేర్ని నాని

నాడు దివంగత మహా నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రైతు శ్రేయస్సే కోసం ఒక అడుగు ముందుకేస్తే, ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రైతు సంక్షేమం కోసం మరింత బాధ్యతతో రెండు అడుగులు ము..

» మరిన్ని వివరాలు

బందరు డివిజన్‌లో ఈ రోజు కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు - ఆర్డీఓ

బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ రోజు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బందరు ఆర్డీఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి వెల్లడించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్‌లో ఇప్ప..

» మరిన్ని వివరాలు