మచిలీపట్నం

రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో, ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడకుండా చూడడంలో జిల్ల

రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో, ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడకుండా చూడడంలో జిల్లా పోలీస్ శాఖ ప్రముఖ పాత్ర వహిస్తుందని జిల్లా ఎస్పీరవీంద్రనాథ్ బాబు అన్నారు. మరీ..

» మరిన్ని వివరాలు

పేదలు నివశిస్తున్న ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు అభివృద్దికి ప్రాధాన్యత

రాష్ట్ర రవాణా, సమాచారశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) శుక్రవారం స్దానిక 31వ డివిజన్ శివగంగ ఏరియాలో 30 లక్షల రూపాయలతో కళ్యాణ్‌నగర్ లో 3 రోడ్లు, జాన్‌తోటలో 3 రోడ్లు అభివృద్దికి శంఖు..

» మరిన్ని వివరాలు

పోతేపల్లి రూరల్ సబ్‌స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పేర్ని

రాష్ట్ర సమాచార, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) శుక్రవారం స్దానిక పోతేపల్లి జ్యూయలరీపార్కులో విద్యుత్ సబ్‌స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సబ్‌స్టేషన్ పరిధిలో గ్రామా..

» మరిన్ని వివరాలు

రికవరీ రేటు జిల్లాలో 70 శాతం.

ప్రజల్లో ఇమ్యూనిటి పెరుగుదల గురించి జిల్లాలో ఈ రోజు నుండి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ వెల్లడించారు. గురువారం జిల్లా కలెక్టర్ స్థానిక కోనేరు సెంటర్ లో ..

» మరిన్ని వివరాలు

దశాబ్దాలుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలని భారతీయులందరూ ఆకాంక్షించారు

ఎస్ వి బి సి చానల్ సీఈవో ని వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర నాయకుడు వేమూరి రామకృష్ణారావు, యువజన విభాగం నాయకుడు పివి ఫణి కుమార్ లు డిమాండ్ చేశారు గురువారం, వా..

» మరిన్ని వివరాలు

అమరావతి రాజధాని కోసం మంత్రి పేర్ని నాని రాజీనామా చేయాలి", పట్టణ తెలుగుదేశం పార్టీ డిమాండ్.

మచిలీపట్నం, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, తాడేపల్లి లో జగన్మోహన్ రెడ్డి ఇంటి గృహప్రవేశానికి అ..

» మరిన్ని వివరాలు

మచిలీపట్టణం డివిజన్లో 789 కు చేరిన కరోనా కేసులు - ఆర్డీఓ

మచిలీపట్నం డివిషన్లో కేసులుల్ 789కు చేరాయి. మంగళవారం 21 కేసులు నమోదు అయ్యాయని ఆర్డీఓ ఖాజావలి ఒక ప్రకటనలో తెలిపారు. బందరు డివిజను పరిధిలో నిన్నటి వరకు 789 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ..

» మరిన్ని వివరాలు

తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హ్యూమన్ రైట్స్ మిషన్ ఆశ్రయించిన మహిళ

తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని ఓ మహిళ కృష్ణాజిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే మచిలీపట్నం పాత రామన్నపేటకు చెందిన జంగం మహాలక..

» మరిన్ని వివరాలు

వృద్ధురాలిపై కరుణ చూపిన మంత్రి పేర్ని నాని !

కలికాలం కంటే భయంకరమైనది.. కరోనా కాలం. కన్నతల్లి మరణించినా.. కడచూపునకు కూడా స్పందించని ఘోరమైన రోజులివి. అందరు ఉన్నా అనాథగా మారింది ఆ వృద్ధురాలు. జీవిత చరమాంకంలో పట్టెడన్నం పెట్టి స..

» మరిన్ని వివరాలు

రొయ్యల కొనుగోలులో ఎవైన ఇబ్బందులు ఉన్న ఎడల మత్స్యశాఖ అధికారుల దృష్టికి తెవాల

జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యల కొనుగోలులో ఇబ్బందులను మత్స్యశాఖ అధికారుల దృష్టికి తెవాలని జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎస్.కె. లాల్ మొహమ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో ర..

» మరిన్ని వివరాలు