మచిలీపట్నం

ఆర్ టిసి ద్వారా నాణ్యతతో కూడిన హెవీ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడమే లక్ష్యం - పేర్నినాని

రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శనివారం స్దానిక ఆర్ టిసి బస్టాండ్‌లో హెవి డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆర..

» మరిన్ని వివరాలు

బందరు నియోజక వర్గంలో పంజాల మరమ్మత్తులకు 4.10 లక్షలు పంపిణీ చేసిన మంత్రి పేర్ని

రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం స్దానిక గాడిఖానా వద్ద (జైహిందు స్కూల్ ఎదుట) జరిగిన కార్యక్రమంలో బందరు నియోజక వర్గంలో పంజాల మరమ్మత్తు..

» మరిన్ని వివరాలు

మచిలీపట్నంలో డ్రైవింగ్ శిక్షణా కళాశాల ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రి పేర్ని నాని

రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శనివారం స్దానిక ఆర్ టిసి డిపోలో డ్రైవింగ్ శిక్షణా కళాశాలను ప్రారంభించనున్నారని మచిలీపట్నం ఆర్ టిసి డిపో మేనేజర్ టి. పెద్..

» మరిన్ని వివరాలు

లాక్ డౌన్ సమయంలోనూ ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ఫలాలు -- మంత్రి పేర్ని నాని

రాష్ట్రంలో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, లాక్ డౌన్ సమయంలో సైతం ప్రజలకు వివిధ పథకాల ఫలాలను పలువురికి అందచేస్తూ మ..

» మరిన్ని వివరాలు

విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాదంలో కోవిడ్ మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెక్కులు పంపిణీ చ

విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాదంలో కోవిడ్ మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పేర్ని నాని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెం..

» మరిన్ని వివరాలు

కోవిడ్ ఆసుపత్రి తనిఖీ చేసిన మంత్రి పేర్ని నాని

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకొందనీ, వైద్యులు ధైర్యంగా విధులు నిర్వహించి కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబ..

» మరిన్ని వివరాలు

మున్సిపల్ చేపల మార్కెట్‌లో చేపల, మాంసం విక్రయాలు యథావిధిగా జరుపుకొనుటకు అవకాశం

మంగళవారం నుండి జిల్లా కోర్టు సెంటరు వద్దగల రైతుబజారులో కూరగాయలు, నిత్యవసరాల విక్రయాలు, మున్సిపల్ చేపల మార్కెట్‌లో చేపల, మాంసం విక్రయాలు యథావిధిగా జరుపుకొనుటకు అవకాశం కల్పించడం జర..

» మరిన్ని వివరాలు

ఆగస్ట్ 24 న పట్టణంలో సచివాలయం వద్ద నిరసన కార్యక్రలు

మచిలీపట్నం, బుట్టయిపెట లో కామ్రేడ్ మధుసూదన్రావు శ్రామిక్ భవన్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్ట్ 2..

» మరిన్ని వివరాలు

మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 76వ జయంతి

కృష్ణ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్టీల ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చిన రాజనీతిజ్ఞుడు, 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా గాంధీజీ కలలుకన..

» మరిన్ని వివరాలు

ఎన్ని తరాలు మారినా నేటి తరానికి గతాన్ని చూపించే కళ ఫోటోగ్రఫీ ఒక్కటే

ప్రపంచ ఫోటోగ్రఫీ 181 వ దినోత్సవ వేడుకలు జడ్పీ సెంటర్ లో కెమేరా సృష్టికర్త లూయిస్ డగురే విగ్రహం వద్ద మచిలీపట్నం ఫోటో గ్రాఫర్స్, వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించా..

» మరిన్ని వివరాలు