Share this on your social network:
Published:
26-04-2017

గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అంజుమన్ ఇస్లామియా షాదిఖానాలో ప్రత్యేక హజ్ క్యాంప్ నిర్వహించారు. హ‌జ్ పిలిగ్రిమ్స్ సౌసైటీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ క్యాంప్‌ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎం.ఎ.ష‌రీఫ్ లాంఛ‌నంగా ప్రారంభించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ హిదాయ‌త్‌, గుంటూరు శాస‌న‌స‌భ్యులు ముస్త‌ఫా, ఎపి హ‌జ్ క‌మిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ లియాఖ‌త్ అలీతో పాటు మ‌త‌పెద్ద‌లు పాల్గొన్నారు. హ‌జ్ పిలిగ్రిమ్స్ సౌసైటీ అధ్య‌క్షులు ముహ‌మ్మ‌ద్ ర‌ఫీ మాట్లాడుతూ హ‌జ్ యాత్రికుల్లో అవ‌గాహ‌న పెంచ‌డం కోసం ప్ర‌తి సంవ‌త్స‌రం మూడు సద‌స్సులు నిర్వ‌హించి అంద‌రికీ భోజ‌న‌సదుపాయం క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. హ‌జ్ యాత్రికుల‌కు ఈ శిక్ష‌ణ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా వుండ‌టంతో పాటు సౌదీ అరేబియాలో ఎలాంటి అసౌక‌ర్యానికి గురి కాకుండా వుంటుంద‌ని ఆయ‌న చెప్పారు. గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర చేయ‌డానికి అవ‌కాశం వ‌చ్చింద‌ని, వెయిటింగ్ లిస్ట్‌లో మ‌రి కొంత మందికి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఎమ్మెల్సీ ఎం.ఎ.ష‌రీఫ్ ఈ సంద‌ర్భంగా చెప్పారు. జీవితంలో ల‌భించిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలంటే పూర్తి స్థాయిలో శిక్ష‌ణ పొంది హ‌జ్ యాత్ర చేయాల‌ని ఆయ‌న సూచించారు. హ‌జ్ విధి విధానాలు ఎలా పూర్తి చేయాలి. ఆధ్యాత్మికంగా ఎలా వుండాలి అన్ని విష‌యాలు సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం వుంది కాబ‌ట్టి ప్ర‌తి హ‌జ్ యాత్రికుడు క్షుణంగా తెలుసుకోవాల‌ని ఎమ్మెల్సీ ష‌రీఫ్ సూచించారు. మ‌క్కా చేరుకున్న త‌రువాత ప్ర‌తి హాజీ త‌మ చేతికి ఎల్లో క‌ల‌ర్‌లో వుండే బ్రెస్‌లెట్ త‌ప్ప‌ని స‌రిగా తొడిగి వుండాలి. హ‌జ్ యాత్ర చేసేట‌ప్పుడు హాజీకి ఇచ్చే రైల్వే టికెట్‌ను కూడా చేతికి వాచీ క‌ట్టుకున్న‌ట్లు తొడ‌గాల‌ని ఆయ‌న సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌త పెద్ద‌లు హ‌జ్ విధి విధానాలు, ప‌ద్ధ‌తులను వివ‌రించారు. బుధవారం 26వ తేదీ నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జ‌రిగింది. గుంటూరు జిల్లాకు సంబంధించిన హజ్ యాత్రికులు, వెయిటింగ్ లిస్ట్ లో వున్న వారు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Related Images



Related News


సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు

సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు బర్ద్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓ పీ సేవల


ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలు

ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ.. కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నం


సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌

మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు

వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ర


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు ఇకపై ఎ


ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసి


18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ 18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ ఓపెన్ !

లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్


14 ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

విస్తుపోయే నిజాలు వెల్లడించిన తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి ఏపీలో మా


ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గి


మొహర్రం , వినాయక చవితి పర్వదినాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల

మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు అధికారులు సమావేశం  నిర్వహించారు. 


ఎమ్మెల్సీ బరిలో కోదండరాం! రెండు స్థానాల్లో పోటీకి టీజేఏసీ నిర్ణయం దుబ్బాక ఉప ఎన్నికలో పోటీపై కమిటీ

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్


కరోనా లో డ్యూటీ లు నిర్వహిస్తున్న డ్రైవర్స్ కు హెల్త్ కార్డులు ఇవ్వాలి ..

. CITU దేశ వ్యాప్తంగా CPM పార్టీ నిరసన వారం సందర్భంగా కొండపల్లి IOCL గ్యాస్ ఫ్ల


రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవాలి-DYFI

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో DYFI జి


గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించండి శాసనసభ్యులు గద్దె రామమోహన్

గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో 15 వేల కోట్లతో 15 లక్షల గృహాలు నిర్


హసన్,హుసేన్ త్యాగమే మొహారం - జిలానిమాలిక్

నాయబ్ బజార్ బారిమమ్ పీర్ల చవిడి,జమిందార్ పీర్ల చవిడి, పట్టణంలోని వివిధ


హోమియో మందుల పంపిణీ

మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారానే కరోనాని క


పులివెందులలో ఆగని కరోనా కల్లోలం

పులివెందుల విన్యూస్: కడప జిల్లా పులివెందుల పట్టణంలో కరోనా రోజు రోజుకు


మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయండి... పోలీసులకు తిరుమల నాయుడు ఫిర్యాదు

హిందువుల మనోభావాలను దెబ్బతినేలా, భగవంతుణ్ని సైతం కించపరుస్తూ మత ఘర్ష


చెంచుల భూముల కోసం నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన

చెంచులకు భూములు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ 24/09/2020 గురువారం ఉదయం11గం


ప్రతి ఒక్క రైతును ఆదుకుంటాం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కడపజిల్లా మైలవరం మండలం లోని నవాబ్ పేట గ్రామంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డ


హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కోయ సుధ.

ప్రజల హక్కులకు భంగం కలగకుండా చూడటమే హ్యూమన్ రైట్స్ మిషన్ ధ్యేయం అని హ్


విద్యార్థుల్లో అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోటీ పరీక్షల దోహదపడతాయి : సిఐ

విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోట


నాటి ఇందిర జల ప్ర బె నేటి వైయస్సార్ జలకళ

కాంగ్రెస్ కాలంలో అమలైన వివిధ పరకాల కే పేర్లు మార్చి ప్రస్తుత ప్రభుత్వ


చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన కడప జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల ముని యాదవ్

తెలుగుదేశం పార్టీ అధినేత అయినా నారా చంద్రబాబు నాయుడు యాదవులకు బీసీలక