Share this on your social network:
Published:
29-08-2020

గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించండి శాసనసభ్యులు గద్దె రామమోహన్

గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో 15 వేల కోట్లతో 15 లక్షల గృహాలు నిర్మించడం జరిగిందని, వాటిలో తొమ్మిది లక్షలు లబ్ధిదారులకు కేటాయించారని మిగిలిన ఆరు లక్షల ఇళ్ళుపనులు కొంతవరకు పూర్తి కాలేదని తరువాత ప్రభుత్వం మారటంతో అప్పటినుంచి ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇళ్ళుఇవ్వలేదని, పేదలు అనేకమంది వడ్డీలకు తెచ్చి రూ. 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించడం జరిగిందని మిగతా పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు వెంటనే ఇళ్ళు కేటాయించాలని గద్దె రామమోహన్ ప్రభుత్వ వాని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం 10వ డివిజన్ పోస్టల్ కాలనీ 1,2,3 రోడ్లలో గద్దె రామమోహన్ కార్పొరేటర్ అభ్యర్థి దేవినేని అపర్ణ మరి యు స్థానికులతో కలిసి సమస్యల పరిష్కారంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ నిర్మాణం పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు కేటాయించడానికి ఎందుకు ప్రభుత్వం తాత్పర్యం చేస్తుందని విజయవాడ నగరంలో ఎనిమిది వేల ఇళ్ళు పేదలకు ఇచ్చేందుకు నిర్మాణాలు జరిగాయని, అధికారంలోకి వచ్చి 15 నెలలైనా వాటిని కేటాయించకపోవడం కేవలం ఆ ఇళ్ళు పేదలు ఇస్తే చంద్రబాబునాయుడుకు ఎక్కడ పేరు వస్తుందోనని ఒకే ఒక్క ఈర్ష్యతో నేనని గద్దె రామమోహన్ తెలిపారు. తాను అధికారంలోకి వస్తే ఇళ్ళు కేటాయించిన లబ్ధిదారులకు డబ్బులు కూడా వెనక్కు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, వారికి డబ్బులు తిరిగి ఇచ్చి ఇల్లు కేటాయించాలని గద్దె రామమోహన్ ప్రభుత్వని కోరారు. పోస్టల్ కాలనీ రెండవ రోడ్డు చర్చి ఏరియా లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడంతో గద్దె రామమోహన్ ఎస్టిమేట్ వేయవలసినదిగా అధికారులను కోరారు. అలాగే పోస్టల్ కాలనీ 1,2 రోడ్ల కు కనెక్టింగ్ రోడ్డుకు టెండర్ అయి ఉన్నదని త్వరలోనే ప్రారంభిస్తారని స్థానికులకు తెలిపారు. పంటకాలువ రోడ్డులోని పోస్టల్ కాలనీ రెండు మూడు రోడ్ల మధ్య సైడ్ ట్రైన్ అధ్వానంగా ఉందని ఎల్ & టి వారితో మాట్లాడి డ్రైన్ ఏర్పాటు చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. విజయనగర్ కాలనీలో సైడ్ డ్రైన్ నడవటం లేదని దోమలు ఎక్కువగా ఉంటున్నాయని స్థానికులు తెలియజేయగా వాటి లెవెల్స్ సరిచేసి సక్రమంగా పోయేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోనేరు రాజేష్, తుమ్మల వెంకటరత్నం, పలగాని జగన్మోహనరావు, యార్లగడ్డ సుందర్ రావు, చలసాని వాసు తదితరులు పాల్గొన్నారు.

Related Images



Related News


సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు

సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు బర్ద్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓ పీ సేవల


ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలు

ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ.. కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నం


సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌

మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు

వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ర


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు ఇకపై ఎ


ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసి


18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ 18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ ఓపెన్ !

లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్


14 ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

విస్తుపోయే నిజాలు వెల్లడించిన తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి ఏపీలో మా


ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గి


మొహర్రం , వినాయక చవితి పర్వదినాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల

మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు అధికారులు సమావేశం  నిర్వహించారు. 


ఎమ్మెల్సీ బరిలో కోదండరాం! రెండు స్థానాల్లో పోటీకి టీజేఏసీ నిర్ణయం దుబ్బాక ఉప ఎన్నికలో పోటీపై కమిటీ

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్


కరోనా లో డ్యూటీ లు నిర్వహిస్తున్న డ్రైవర్స్ కు హెల్త్ కార్డులు ఇవ్వాలి ..

. CITU దేశ వ్యాప్తంగా CPM పార్టీ నిరసన వారం సందర్భంగా కొండపల్లి IOCL గ్యాస్ ఫ్ల


రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవాలి-DYFI

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో DYFI జి


గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించండి శాసనసభ్యులు గద్దె రామమోహన్

గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో 15 వేల కోట్లతో 15 లక్షల గృహాలు నిర్


హసన్,హుసేన్ త్యాగమే మొహారం - జిలానిమాలిక్

నాయబ్ బజార్ బారిమమ్ పీర్ల చవిడి,జమిందార్ పీర్ల చవిడి, పట్టణంలోని వివిధ


హోమియో మందుల పంపిణీ

మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారానే కరోనాని క


పులివెందులలో ఆగని కరోనా కల్లోలం

పులివెందుల విన్యూస్: కడప జిల్లా పులివెందుల పట్టణంలో కరోనా రోజు రోజుకు


మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయండి... పోలీసులకు తిరుమల నాయుడు ఫిర్యాదు

హిందువుల మనోభావాలను దెబ్బతినేలా, భగవంతుణ్ని సైతం కించపరుస్తూ మత ఘర్ష


చెంచుల భూముల కోసం నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన

చెంచులకు భూములు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ 24/09/2020 గురువారం ఉదయం11గం


ప్రతి ఒక్క రైతును ఆదుకుంటాం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కడపజిల్లా మైలవరం మండలం లోని నవాబ్ పేట గ్రామంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డ


హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కోయ సుధ.

ప్రజల హక్కులకు భంగం కలగకుండా చూడటమే హ్యూమన్ రైట్స్ మిషన్ ధ్యేయం అని హ్


విద్యార్థుల్లో అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోటీ పరీక్షల దోహదపడతాయి : సిఐ

విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోట


నాటి ఇందిర జల ప్ర బె నేటి వైయస్సార్ జలకళ

కాంగ్రెస్ కాలంలో అమలైన వివిధ పరకాల కే పేర్లు మార్చి ప్రస్తుత ప్రభుత్వ


చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన కడప జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల ముని యాదవ్

తెలుగుదేశం పార్టీ అధినేత అయినా నారా చంద్రబాబు నాయుడు యాదవులకు బీసీలక