Share this on your social network:
Published:
29-08-2020

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవాలి-DYFI

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో DYFI జిల్లా అధ్యక్షులు N.నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా దేశం కాని, రాష్ట్రం కానీ, పేరుప్రఖ్యాతులు సంపాదించాలంటే అది క్రీడల ద్వారానే సాధ్యం మన దేశంలో అనేక రకాల క్రీడా నైపుణ్య క్రీడాకారులు ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ పెట్టుబడిదారుల బ్యాంకు అప్పులను ఎలా మాఫీ చేయాలని ఆలోచన తప్ప క్రీడాకారులను అభివృద్ధి చేసే లక్ష్యంగా ఎక్కడ పరిపాలన కొనసాగించటం లేదు క్రీడాకారులు సొంత టాలెంట్ తో అంతర్జాతీయంగా వివిధ రకాల ఆటల్లో గెలిస్తే వాళ్లతో కలిసి ఫోటో ప్రోగ్రాం కార్యక్రమంలో ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి మంత్రులు ఎమ్మెల్యేల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు కానీ ఎక్కడా క్రీడాకారులను అభివృద్ధి చేసే ఆలోచన వారికి కలగడం లేదు మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా నైపుణ్యం కలిగి మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు వారి కోసం క్రింది స్థాయిలో ఆటస్థలాలు కానీ, క్రీడాకారులను అభివృద్ధి చేసే ప్రణాళికలు ఎక్కడ కూడా ముందుకు తీసుకు రాలేదు రాజకీయాల ఎజెండాలు మీదే బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల పాదయాత్ర సమయంలో క్రీడాకారులకు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు ప్రత్యక్షంగా క్రీడాకారులను కలిశారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన క్రీడల పట్ల క్రీడాకారుల పట్ల ఒక్క ప్రకటన కూడా రాకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో గెలిచిన వాళ్లకు కోట్లు కోట్లు ఇవ్వడం ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం ఉన్నత ఉద్యోగాలు ఇవ్వటం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది వాటిని తప్పు పట్టట్లేదు కానీ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో గెలిచిన క్రీడాకారులకు ఈ ప్రభుత్వంలో క్రీడా ప్రోత్సాహాలుగా వచ్చే నగదు రాకపోవడం చాలా బాధాకరం వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ప్రతిభ వున్న క్రీడాకారులను ఆదుకునే విధంగా ప్రథమ, క్రీడాకారులకు లక్షా 25 వేలు ద్వితీయ, 75 వేలు తృతీయ,50వేలు ప్రోత్సాకాలు అందజేయాలని . గత ప్రభుత్వం చెప్పిన విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలను అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించి సహాయసహకారాలు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు వేముల నాగరాజు, వల్లభనేని సతీష్, S. రాజేష్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు

Related Images



Related News


సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు

సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు బర్ద్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓ పీ సేవల


ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలు

ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ.. కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నం


సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌

మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు

వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ర


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు ఇకపై ఎ


ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసి


18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ 18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ ఓపెన్ !

లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్


14 ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

విస్తుపోయే నిజాలు వెల్లడించిన తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి ఏపీలో మా


ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గి


మొహర్రం , వినాయక చవితి పర్వదినాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల

మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు అధికారులు సమావేశం  నిర్వహించారు. 


ఎమ్మెల్సీ బరిలో కోదండరాం! రెండు స్థానాల్లో పోటీకి టీజేఏసీ నిర్ణయం దుబ్బాక ఉప ఎన్నికలో పోటీపై కమిటీ

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్


కరోనా లో డ్యూటీ లు నిర్వహిస్తున్న డ్రైవర్స్ కు హెల్త్ కార్డులు ఇవ్వాలి ..

. CITU దేశ వ్యాప్తంగా CPM పార్టీ నిరసన వారం సందర్భంగా కొండపల్లి IOCL గ్యాస్ ఫ్ల


రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవాలి-DYFI

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో DYFI జి


గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించండి శాసనసభ్యులు గద్దె రామమోహన్

గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో 15 వేల కోట్లతో 15 లక్షల గృహాలు నిర్


హసన్,హుసేన్ త్యాగమే మొహారం - జిలానిమాలిక్

నాయబ్ బజార్ బారిమమ్ పీర్ల చవిడి,జమిందార్ పీర్ల చవిడి, పట్టణంలోని వివిధ


హోమియో మందుల పంపిణీ

మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారానే కరోనాని క


పులివెందులలో ఆగని కరోనా కల్లోలం

పులివెందుల విన్యూస్: కడప జిల్లా పులివెందుల పట్టణంలో కరోనా రోజు రోజుకు


మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయండి... పోలీసులకు తిరుమల నాయుడు ఫిర్యాదు

హిందువుల మనోభావాలను దెబ్బతినేలా, భగవంతుణ్ని సైతం కించపరుస్తూ మత ఘర్ష


చెంచుల భూముల కోసం నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన

చెంచులకు భూములు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ 24/09/2020 గురువారం ఉదయం11గం


ప్రతి ఒక్క రైతును ఆదుకుంటాం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కడపజిల్లా మైలవరం మండలం లోని నవాబ్ పేట గ్రామంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డ


హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కోయ సుధ.

ప్రజల హక్కులకు భంగం కలగకుండా చూడటమే హ్యూమన్ రైట్స్ మిషన్ ధ్యేయం అని హ్


విద్యార్థుల్లో అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోటీ పరీక్షల దోహదపడతాయి : సిఐ

విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోట


నాటి ఇందిర జల ప్ర బె నేటి వైయస్సార్ జలకళ

కాంగ్రెస్ కాలంలో అమలైన వివిధ పరకాల కే పేర్లు మార్చి ప్రస్తుత ప్రభుత్వ


చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన కడప జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల ముని యాదవ్

తెలుగుదేశం పార్టీ అధినేత అయినా నారా చంద్రబాబు నాయుడు యాదవులకు బీసీలక