కృష్ణాజిల్లా

ప్రభుత్వ పని తీరుపై బీసీ నాయకులు గడ్డం రాజు అసహనం

ప్రభుత్వ పని తీరుపై బీసీ నాయకులు గడ్డం రాజు అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన బెట్టి మద్యం అమ్మకాలకు తెర లేపడం కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి అని వివిధ ఆంక్..

» మరిన్ని వివరాలు

9 తర్వాత రోడ్ల పై కనపడితే క్వారంటైన్ కే

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్‌, పెడన మున్సిపాలిటి మినహా బందరు డివిజన్‌లో మిగతా మండలాన్ని గ్రీన్‌ జోన్‌గా పరిగణించినట్లు బందరు ఆర్‌ డివో ఎన్‌ఎస్‌కె. ఖాజావలి వ్లెడిరచారు. సోమవా..

» మరిన్ని వివరాలు

బందరులో ఇక మాస్క్ లు తప్పని సరి

బందరులో ఇక మాస్క్ లు తప్పని సరి... జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కృష్ణాజిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా నమోదవుతున్నాయి . లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడం పలువురి..

» మరిన్ని వివరాలు

నూతన విశ్రాంతి భవనం తెరిపించాలి :బీసీ సంక్షేమ సంఘము

గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్మించిన నూతన విశ్రాంతి భవనం తెరిపించాలి అని బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం కోరారు. . జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ , ఆర్ డి ఓ ని..

» మరిన్ని వివరాలు

జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గుడివాడ డిఎస్పి సత్యానందంతో కలిసి పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం లో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు..

» మరిన్ని వివరాలు

గుడివాడ సబ్ డివిజన్ పరిధిలో ఎస్పీ పర్యటన

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు. దీనిలో భాగంగా గుడ్లవల్లేరులో COVID-19 విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు,..

» మరిన్ని వివరాలు

విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంకమ్మ తల్లి ఆలయం సమీపంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతున్న వ్యక్తిని గన్నవరం వైపు వెళ్తున్న కారు బ..

» మరిన్ని వివరాలు

స్వీట్స్ పంపిణి

28వ డివిజన్లో అమృత పురం ఎస్ టి ఎస్సీ కాలనీలోవున్నా నిరుపేదలకు జవ్వారు పేట సెంటర్లో హనుమాన్ స్వీట్స్ వారు వారి కుమారుని పుట్టినరోజు సందర్భంగా 500 మందికి పలావు ప్యాకెట్లు స్వీట్లు పంచట..

» మరిన్ని వివరాలు

నిజాయితీకి నిలువుటద్దం..!

నిజాయితీకి నిలువుటద్దం..! లాక్ డౌన్ వేళ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఓ ఏసీ మెకానిక్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. జిల్లా కేంద్రం మచిలీపట్నం ననీన్ మిట్టల్ కాలనీకి చెం..

» మరిన్ని వివరాలు

విజయవాడ చేరుకున్న మత్య్సకారులు

చేపల వేటకు గుజరాత్‌కు వెళ్లిన ఉత్తరాంధ్రకు చెందిన 876 మంది మత్స్యకారులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో వార..

» మరిన్ని వివరాలు