భక్తి

ప‌వ‌ళింపుసేవ తో క‌ళ్యాణోత్స‌వాలు ముగింపు

పశ్చిమ కృష్ణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలగిరిలోని వేంకటేశ్వర స్వామి దేవాలయ వార్షిక కల్యాణోత్సవాలు పవళింపు సేవతో ముగిశాయి. దేవాలయంలో శనివారం రాత్రి ప్రధాన అర్చకులు తిరునఘరి ..

» మరిన్ని వివరాలు

"దుర్గగుడిలో నారాయణ తీర్ధతరంగ గాన శిక్షణ ప్రారంభం"

కృష్ణం కలయసఖీ సుందరం బాలకృష్ణమ్ కలయసఖీసుందరమ్, జయజయ దుర్గే జితవైరి దుర్గే వంటి ప్రాముఖ్య కీర్తనలు రచించి,ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్నో కూచిపూడి నృత్యవేదికలపై నారాయణ తీర్ధ కీర్తనలు ..

» మరిన్ని వివరాలు

అత్యంత ఘ‌నంగా తిరుమ‌ల‌గిరి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యాణోత్స‌వం

పండు వెన్నెలలో అత్యంత కమనీయంగా సాగిన తిరుమలేశుని కల్యాణం కనుల పండువ చేసింది. రమణీయంగా తీర్చిదిద్దిన పచ్చిపూల మండపం గుబాళింపు నడుమ శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణమూ..

» మరిన్ని వివరాలు

తిరుమ‌ల‌గిరిలో ఘ‌నంగా వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యాణోత్స‌వాలు

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌గిరిలో వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యాణోత్స‌వాలు అంగ‌రంగ వైభవంగా సాగుతున్నాయి. ప్ర‌ధాన అర్చ‌కులు తిరున‌ఘ‌రి రామ‌కృష్ణాచార్యుల ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌..

» మరిన్ని వివరాలు

అర్చ‌కుల‌కు తితిదే ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ‌

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఆలయాల పురోగతిపై ధర్మపరిరక్షణ ట్రస్ట్‌, సమరసతా సేవా ఫౌండేషన్‌ సంయుక్తంగా సోమవారం సమీక్షించింది. గుంటూరు జిల్లా తాడేపల్ల..

» మరిన్ని వివరాలు

దుర్గ‌గుడి ఘాట్ రోడ్డు అభివృద్ధి ప‌నుల‌కు రూ.3కోట్లు కేటాయింపు

దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఘాట్‌ రోడ్డు అభివృద్ధికి దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. దేవస్థానం ఘాట్‌ రోడ్డు అభివృద్ధి చేయాలని ఐదేళ్లుగా దేవస్థానం అధికారులు ప్ర..

» మరిన్ని వివరాలు

గుంటూరు శ్రీ మ‌హాల‌క్ష్మీ యాగంలో ల‌క్ష తుల‌సి పూజ‌

శ్రీమహాలక్ష్మీయాగం కార్యక్రమంలో భాగంగా లక్ష్య సిద్ధి కోసం అనంత శ్రీవిభూషిత శ్రీరామచంద్ర రామానుజ జీయర్‌స్వామి స్థానిక పోలీస్‌ కవాతు మైదానంలో శనివారం లక్షతులసి పూజతో పాటు గోపూజ, న..

» మరిన్ని వివరాలు

నెమ‌లిలో వైభ‌వంగా వేణుగోపాలుని ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

స్వయంభూగా వెలసిన నెమలి వేణుగోపాలస్వామి ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు తిరునఘరి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారి మూలవిరాట్‌ను నూతన వస్త్..

» మరిన్ని వివరాలు

ఇంద్ర‌కీలాద్రిపై అష్ట‌ల‌క్ష్ముల ముందు నక్షత్ర తాబేలు ప్ర‌త్య‌క్షం

ఇంద్రకీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గమ్మ ఆలయంలో అష్టలక్ష్మిల ముందు అరుదైన నక్షత్ర తాబేలు కనిపించింది. నిత్య పంచహారతుల వెండి సామాగ్రిని కడుగుతుండగా పూలకుండీల చాటున తాబేలు సిబ్బంద..

» మరిన్ని వివరాలు

క‌న‌క‌దుర్గ గుడిలో దాత‌ల‌కోసం ప్ర‌త్యేక రాయితీలు

విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై రూ.52 కోట్లతో చేపట్టిన సమగ్రాభివృద్ధి ప్రణాళికలో దాతల భాగస్వామ్యం పెంచేందుకు దేవస్థానం అధికారులు ప్ర‌త్యేక రాయితీలు ప్ర‌క‌టించారు. ఇప్పటికే అర్జున వీధ..

» మరిన్ని వివరాలు